ఎరడాపు ధాన్యము- Black Paddy తో అతిమూత్రవ్యాధి మాయం

ఎరడాపు ధాన్యము: Black Paddy అని ఇంగ్లీషులో పిలిచే ఎరడాపు ధాన్యము రంగు నల్లగా ఉంటుంది. బియ్యము ఎర్రగా ఉంటాయి. వీటితో అన్నము వండి తిన్నట్లయితే త్రిదోషశమనం కలుగుతుంది. అంటే ఈ ధాన్యం వాత, పిత్త, కఫ దోషాలు మూడింటినీ శమింపచేస్తాయన్నమాట. 

ఎరడాపు ధాన్యం గుణములు

కొంచెం విరేచన బద్దము చేస్తాయి. మూత్రమును కూడా బద్ధము చేస్తాయి. వీర్యవృద్ధి, బలమును చేస్తాయి. రోగులకు పత్యము చేయడానికి ఈ ధాన్యము ఎంతో ఉపయోగకరమైనవి. దీని అన్నము తింటే ఎర్రకుసుమలు ఉపశమిస్తాయి. అతిమూత్ర వ్యాధి కలిగినవారు ఈ అన్నమును తినాలి. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.